Friday, March 14, 2014

జైరాం పాదాల చెంత మోకరిల్లిన సీమాంధ్ర ?

జైరాం పాదాల చెంత మోకరిల్లిన సీమాంధ్ర ?
 సీమాంధ్రులు చచ్చిపోయారా? పౌరుషాల సీమకు పక్షవాతం వచ్చిందా? ఉద్యమాల పురిటిగడ్డ ఉత్తరాంధ్ర ఊపిరి ఆగిపోయిందా? కోస్తా కోపం ప్రలోభాల కెరటాల్లో కొట్టుకుపోయిందా? ఇవన్నీ ప్రశ్నలు కాదు. జైరాం రమేష్ అనే ఒక రాజకీయ వ్యభిచారి తన మాటలతో నిరూపిస్తున్న వాస్తవాలు. నలభీముల్లాంటి కేంద్ర మంత్రులను, కాకలు తీరిన కాంగ్రెస్స్ యోధులను నపుంసకులుగా మార్చి సీమాంధ్ర వీధుల్లో చప్పట్లు కొట్టిస్తూ ఓట్లు అడుక్కుంటున్నాడీ శిఖండి. సీమాంధ్రకు మెరుగైన ప్యాకేజీ అంటూ తమ కుటుంబానికి, బంధువులకు ప్యాకేజీలు తీసుకుని జైరామ్ వెంట నడుస్తున్న నపుంసకులారా ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి?
    జైరావణ రమేష్ వికృత వ్యాఖ్యలివి ..
  1.    అధికారం మదమెక్కి.. కన్ను మిన్నూ కానకుండా వాచాలత ప్రదర్శిస్తూ సీమాంధ్రను  నిర్భయలా అత్యాచారం చేసి వదిలేసింది తానే  అంటున్నాడు. ఒక్కడికైనా కోపం రావడం లేదా? నిర్భయను  నిలువెల్లా దహించేసి మైనర్ కారణంతో తప్పించుకున్న వాడి కంటే ప్రమాదకరం జై రావణ రమేష్ సీమాంధ్ర ప్రాంతాల్లో నిస్సిగ్గుగా, నిర్లజ్జగా తన గిరజాలు జుట్టు ఎగరేసుకు తిరుగుతున్నాడు. రాజమహేంద్రి వంటి చారిత్రక నగరంపై ఈ రావణుడు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుంటే.. చప్పట్లు కొడతావా కేంద్ర మంత్రీ .. నువ్వు నీ తండ్రికి పుట్టావా? అనే అనుమానం రావడం లేదా నీకు.

 2. హైదరాబాద్ ను సీమాన్ధ్రకు కాకుండా చేసింది నేనే అని గర్వంగా ప్రకటించిన జుట్టుపోలిగాడి మాటలు పత్రికల్లో చదవలేదా..  సీమాంధ్ర కాంగ్రెస్ నేతలూ? సీమాంధ్ర పేరుతో మీరు తీసుకున్న  పర్సనల్ ప్యాకేజీలు,  మీ నోరు పెగలకుండా చేస్తున్నాయా? పదవులు, ప్యాకేజీలు ఇస్తే అమ్మనైనా అమ్మేస్తామని నిరూపించుకున్నారు. ఆలినైనా అద్దెకిచ్చెస్తామని ప్రకటించేస్తున్నారు. బ్రోకర్ వెధవల్లారా వర్ధిల్లండి... మరోసారి అధికారం మీ చేతికి చిక్కితే సీమాంద్ర ను కుక్కలు చింపిన విస్తరిలా మూడు ముక్కలుగా విడగొట్టి పుణ్యం కట్టుకోండి.
3.  తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో డిల్లీని వణికించిన ఎన్టీయార్ గురించి ఇంగ్లీష్ లో కారు కూతలు కూస్తున్న కర్ణాటక కంగాలీ గాడిని ఒక్క టీడీపీ కార్యకర్తా అడ్డుకోడు.ఎన్టీయార్ కు రాజ్యసభ సీటు ఇచ్చి ఉంటే  తెలుగుదేశం అనే పార్టీ పెట్టెవాడు కాదట. ఒక్కడికైనా రక్తం ఉడికి పోవట్లేదూ?  రాజ్యసభ సీటిస్తే ఎన్టీఆర్ పార్టీ పెట్టకపోతే .. నీలాంటి రాజ్యసభ దళారీగాళ్ళు తెలుగు ప్రజలను టెన్ జనపథ్ ఇంట్లో కావలి కుక్కల్లా మార్చేసేవారు.

4.  చిన్నమ్మ అని ముద్దుగా పిలుచుకునే పురందేశ్వరికి అందరిలాగే ఇచ్చిన పర్సనల్ ప్యాకేజి నచ్చక వెళ్లి పోయిందని టముకు వేస్తున్నాడీ జైరాం అనే శకుని. ఆమేమో            తేలుకుట్టిన  దొంగలా ఏవేవో మాట్లాడుతోంది. కానీ జైరామ్ మాటలను గట్టిగా ఖండించ లేకపోతోంది.  సీమాంధ్రకు న్యాయం పేరుతో జీవోఎం  సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మేల్యేలను టోకుగా బేరమాడి పెట్టుకుందని జైరాం నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నాడు. బేరం కుదరని వారు వేరే పార్టీ చూసుకుంటే.. కుదిరిన వాళ్ళు పోరాడి ప్యాకేజీ సాధించామని చెప్పుకు తిరుగుతున్నారు.
5. సీమాంధ్ర ఎంపీలను పార్లమెంట్ సాక్షిగా తమిళనాడు, బీహార్ ఎంపీలతో చితక్కొట్టించి, బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకుని, ప్రసారాలను ఆపేసి భారత ప్రజాస్వామ్య వ్యవస్థను వివస్త్రను చేసి ఆమోదించుకున్న బిల్లు రాజ్యాంగబధ్ధమైనదని జైరాం ప్రసంగిస్తుంటే, సీమాంధ్రకు చెందిన సిగ్గులేని విలేకరుల ముందు నువ్వు మాట్లాడుతుంటే ఒక్కడూ ప్రశ్నించడు .. నువ్వు ఇచ్చే టీ బిస్కెట్ గొంతుకు అడ్డు పడుతుందేమో?
6. 90 రోజుల పాటు పిల్లల చదువులను సంక నాకించిన జేయేసీ నేతలూ..  సీమాంధ్ర వీదుల్లో  బురద పంది వలే స్వైరవిహారం చేస్తున్న జైరావనుడుని ఎందుకు అడ్డుకోరు.  సీమాంధ్రను శ్మశానంగా మారుస్తానని శపథం చేస్తుంటే ..చూస్తూ ఎక్కడున్నారయ్య మన ఎన్జీవోలు.
7. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ పోలవరం ఎత్తు తగ్గిస్తానని, డిజైన్ మార్పిస్తానని ప్రగల్భాలు పలుకుతుంటే ఎన్నికల అధికారులకు వినిపించడం లేదా?
8. కాకినాడను రాజధానిని చేయాలంటూ జైరాం రమేష్ పాదాలపై పడిన పంతం నానాజీని పొగడలేకుండా ఉండలేకపోతున్నాను. అచ్చం సీమాంధ్ర నేతలా వ్యవహరించిన నీ తెగువను ప్రశంసించకుండా ఉండలేక పోతున్నాను. తెలంగాణలో  జైరాం రమేష్ చేస్తున్న వ్యాఖ్యలకు తన్నడం ఒకటే తక్కువ జరగాల్సిన మర్యాదలన్నీ జరిగిపోతున్నాయి. మరి నువ్వో నీ రాజధాని లాక్కుపోయిన వాడికి పాదాభివందనం చేశావ్. కొత్త రాజధాని కోసం కాళ్ళ మీద పడ్డావు. పులసల పులుసు, పెద్దాపురం పాపల్ని పంపడం మరిచిపోకు. నీ కోరిక నెరవేరుతుంది.  నీకూ , జైరాంకు కాకినాడ అంతగా ఇష్టం లేకపోతె పెద్దాపురం, చిలకలూరిపేట, తడికలపూడి, చిలకపాలెం వంటివి కూడా అనువుగానే ఉంటాయి పరిశీంచు అన్న నానాజీ. 
 వ్యభిచారుల కొంప ముందు బ్రోకర్ గిరీ చేస్తున్న కన్నడ కన్త్రీగాడు జైరాంను నడి రోడ్డులో ఉతికి ఆరేయాల్సిన సమయమిది. ఏ ప్రాంతంలో ఆ మాట ఆడుతూ ఓట్లు సీట్లు కోసం ఫీట్లు చేస్తున్న మాంత్రికుడిని నిలదీయాల్సిన తరుణం ఇది. ఉద్యమకారులారా..ఉద్యోగులారా విద్యార్దులారా.. సమైక్యంగా ఉండామంటూ విడిపోయి ఉద్యమం చేశిన రాజకీయ రాబందులారా .. జైరామ్ రమేష్ ని ఒక్క మాట అడగండి. సీమాంధ్ర నీకేమీ అన్యాయం చేసిందని.. 
                              
                                                                         మన సత్యం, శ్రీకాకుళం

1 comment:

  1. Inka em comment......inni pachi nijaalu jeernimchukovaalsina telugu jaatini emanaalo ....maatalu raavatlaa...

    ReplyDelete